Home > తాజా వార్తలు
తాజా వార్తలు
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి
21 Jan 2021 4:00 PM GMTనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేట గ్రామం వద్ద గురువారం సాయంత్రం కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా...
ఏసీబీకి చిక్కిన ద్వారకాపేట్ వీఆర్వో రవీందర్
21 Jan 2021 2:00 PM GMTభూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట్ వీఆర్వో రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో హైదరాబాద్లోని హబ్జీగూడ...
ఖమ్మం టీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ క్లాస్
21 Jan 2021 1:30 PM GMTఖమ్మం టీఆర్ఎస్ పంచాయతీ ప్రగతిభవన్కు చేరింది. ఖమ్మం టీఆర్ఎస్ నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్లాస్ పీకారు. అందరినీ కలుపుకుంటూ సమన్వయంతో...
మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు!
21 Jan 2021 1:00 PM GMTతెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 3వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా సాధారణ షెడ్యూల్ కంటే 2 నెలలు ఆలస్యంగా పరీక్షలు...
ఉన్నతాధికారులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ
21 Jan 2021 12:30 PM GMTఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు తేదీలు ఖరారు చేయనున్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎస్,...
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత
21 Jan 2021 12:15 PM GMTజగిత్యాల జిల్లా మెట్పల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్కు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు మెరుపు ధర్నాకు దిగారు....
రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
21 Jan 2021 12:02 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర...
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దన్న..
21 Jan 2021 11:51 AM GMTకోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో నిర్మిస్తోన్న రామ మందిరానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వొద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు....
కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలి : జేసీ పవన్ రెడ్డి
21 Jan 2021 11:30 AM GMTరాష్ట్రంలో కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందన్నారు....
అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్
21 Jan 2021 11:23 AM GMTఅఖిలప్రియ బెయిల్ పిటిషన్పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. దాంతో, విచారణను రేపటికి వాయిదా వేసింది...
రూ.50 కోసం గొడవ పడ్డ ఇద్దరు యువకులు
21 Jan 2021 10:56 AM GMTచిన్నచిన్న తగాదాలు పెరిగి పెద్దవి కావడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇలాంటి ఘటనే ఒకటి సంచలనం సృష్టించింది....
సీరం బిల్డింగ్లో భారీ అగ్నిప్రమాదం
21 Jan 2021 10:35 AM GMTప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని మంజ్రీ ప్రాంతంలో గల ఈ ప్లాంట్లోని...