కేసీఆర్‌కు వైఎస్ జగన్ లేఖ.. ఎందుకంటే.?

కేసీఆర్‌కు వైఎస్ జగన్ లేఖ.. ఎందుకంటే.?
x
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ‍్యమంత్రి కేసీఆర్‌‌కి లేఖ రాశారు.

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ‍్యమంత్రి కేసీఆర్‌‌కి లేఖ రాశారు. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని కేసీఆర్‌ను కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పరస్పర బదిలీలపై ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories