వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!

వైసీపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఇదే..!
x
Highlights

ఎన్నిక‌లకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ వేగం పెంచింది. లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

ఎన్నిక‌లకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ వేగం పెంచింది. లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ నేత నందిగం సురేశ్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే 9మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ మరో 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్‌ విడుదల చేశారు. మొత్తం 25మంది అభ్యర్థుల.

వైసీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే..

01.అరకు - గొడ్డేటి మాధవి

02.అమలాపురం- చింతా అనురాధ

03. రాజంపేట- పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి

04.కడప- వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

05.హిందుపురం - గోరంట్ల మాధవ్

06.అనంతపురం - తలారి రంగయ్య

07.బాపట్ల - నందిగం సురేష్‌

08.చిత్తూరు- నల్లకొండగారి రెడ్డప్ప

09.కర్నూలు - డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌

10.నంద్యాల - పీ బ్రహ్మానందరెడ్డి

11.నెల్లూరు - ఆదాల ప్రభాకర్‌రెడ్డి

12.ఒంగోలు - మాగుంట శ్రీనివాస్‌రెడ్డి

13.నరసారావుపేట - లావు కృష్ణదేవరాయలు

14.గుంటూరు - మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి

15.మచిలీపట్నం - బాలశౌరి

16.విజయవాడ - పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)

17.నరసాపురం - రఘురామ కృష్ణంరాజు

18.రాజమండ్రి - మంగన భరత్‌

19.తిరుపతి - బల్లె దుర్గాప్రసాద్‌

20.అనకాపల్లి - డాక్టర్‌ వెంకట సత్యవతి

21.కాకినాడ - వంగా గీత

22.ఏలూరు - కోటగిరి శ్రీధర్‌

23.శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాసరావు

24.విశాఖపట్నం - ఎంవీవీ సత్యనారాయణ

25.విజయనగరం - బెల్లాని చంద్రశేఖర్‌

Show Full Article
Print Article
Next Story
More Stories