నవరత్నాలతోపాటు కొత్త పథకాలు ప్రకటించనున్న జగన్

నవరత్నాలతోపాటు కొత్త పథకాలు ప్రకటించనున్న జగన్
x
Highlights

వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ లో మేనిఫెస్టో కమిటీతో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై తుది కసరత్తు పూర్తి చేయనున్నారు....

వైసీపీ అధినేత జగన్ లోటస్ పాండ్ లో మేనిఫెస్టో కమిటీతో సమావేశం కానున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై తుది కసరత్తు పూర్తి చేయనున్నారు. మేనిఫెస్టో మొత్తం నాలుగు పేజీలు మించి ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాలతో పాటు కొత్త పథకాలు మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories