తొలి విజయం వైసీపీదే!

తొలి విజయం వైసీపీదే!
x
Highlights

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తొలి విజయం నమోదు చేసింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా 31,800 ఓట్లతో విజయం సాధించారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. వరుసగా మూడు ఫలితాలు ఇప్పటి వరకూ వెలువడ్డాయి. వాటిలో వైసీపీ మూడింటిలోనూ విజయం సాధించింది. విజయనగరం వైసీపీ శాసనసభ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి గెలుపొందారు.

Show Full Article
Print Article
Next Story
More Stories