టీడీపీని చుట్టేసిన ఫాన్ సునామీ!

టీడీపీని చుట్టేసిన ఫాన్ సునామీ!
x
Highlights

నాలుగో రౌండ్ ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ సునామీ వచ్చింది. రాజకీయ పరిశీలకులే ఆశ్చర్యపోయేలా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 140 స్థానాల్లో...

నాలుగో రౌండ్ ముగిసేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ సునామీ వచ్చింది. రాజకీయ పరిశీలకులే ఆశ్చర్యపోయేలా వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. దాదాపు 140 స్థానాల్లో ముందంజలో ఉంది వైసీపీ. రాయలసీమలో 52 స్థానాలకు 42 స్థానాలు వైసీపీ ఖాతాలో పడేలా ఉన్నాయి. కేవలం 4 చోట్ల మాత్రమే టీడీపీ ముందంజలో ఉంది. కోస్తాంధ్రాలో 89 చోట్ల నుంచి ట్రెండ్స్ తెలిశాయి. వాటిలో 67 స్థానాల్లో వైసీపీ ముందంజలో ఉంది. 20 చోట్ల టీడీపీ ముందంజలో ఉంది. ఇక ఉత్తరాంధ్రా లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది వైసీపీ. అక్కడి 34 కేంద్రాల్లో ౩౦ చోట్ల విజయం దిశగా దూసుకుపోతోంది. టీడీపీ కేవలం 4 చోట్ల ముందంజలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories