కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం

కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం
x
Highlights

కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం రేగింది. సాంబశివరావు అనే ఫైనాన్సర్‌ను కొందరు ఆగంతకులు కిడ్నాప్ పచేశారు. కంకిపాడు నుంచి హైదరాబాద్ తీసుకెళ్లిన...

కృష్ణా జిల్లా కంకిపాడులో కిడ్నాప్ కలకలం రేగింది. సాంబశివరావు అనే ఫైనాన్సర్‌ను కొందరు ఆగంతకులు కిడ్నాప్ పచేశారు. కంకిపాడు నుంచి హైదరాబాద్ తీసుకెళ్లిన కిడ్నాపర్లు అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించి చిత్ర హింసలు పెట్టారు. అనంతరం తిరిగి గ్రామంలోనే వదిలివెళ్లారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన సాంబశివరావు జరిగిన విషయాలను తెలియజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వ్యాపార లావాదేవీల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories