పవన్ తో మరోసారి భేటి అయిన వంగవీటి .. !

పవన్ తో మరోసారి భేటి అయిన వంగవీటి .. !
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని తాజా ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టిడిపికి వెళ్ళిన వంగవీటి రాధా అ ఎన్నికల్లో టిడిపి నుండి ప్రచారం అయితే చేసారు కానీ పోటి చేయలేదు .....

ఆంధ్రప్రదేశ్ లోని తాజా ఎన్నికలకు ముందు వైసీపీ నుండి టిడిపికి వెళ్ళిన వంగవీటి రాధా అ ఎన్నికల్లో టిడిపి నుండి ప్రచారం అయితే చేసారు కానీ పోటి చేయలేదు .. అ ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటితో విజయం సాధించింది . అ తర్వాత సైలెంట్ గా ఉన్న రాధా తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా జనసేనకి వెళ్లనున్నారు అని వార్తలు వస్తున్నాయి .. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటి అయిన సంగతి తెలిసిందే .. దీనితో అ వార్తలకు మరింత ఉపు అందుకున్నాయి .. అయితే ఇందులో భాగంగా మరోసారి ఈ రోజు విజయవాడలోని పవన్ నివాసంలో భేటి అయ్యారు రాధా .. పార్టీలో చేరికపై పవన్ తో చర్చించినున్నట్లు తెలుస్తుంది. దీనితో రాధా జనసేనలో చేరడం పక్కా అని తెలుస్తుంది .. అయితే తాజా సమాచారం ప్రకారం అయిన తండ్రి మరియు దివంగత నేత వంగవీటి మోహన రంగ జయంతి సందర్భంగా వచ్చే నెల 04 లేదా 05 న ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకున్తున్నట్లు అయన సన్నిహితులు చెబుతున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories