టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

టీఆర్ఎస్‌లో టికెట్ల లొల్లి.. ఇద్దరు కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
x
Highlights

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పరిషత్ టికెట్ల కోసం మహాయుద్ధమే జరుగుతోంది. అయితే ఇప్పటు తెలంగాణ అంతటా గూలాబీ హావా నడుస్తోందని పార్టీలో...

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలో పరిషత్ టికెట్ల కోసం మహాయుద్ధమే జరుగుతోంది. అయితే ఇప్పటు తెలంగాణ అంతటా గూలాబీ హావా నడుస్తోందని పార్టీలో టిక్కెట్ దొరికితే సులువుగా గెలుస్తామన్న ఆశతో కొందరు నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్లు లభించని వారు బెదిరింపులకు దిగుతున్నారు. తమకే తమకే జెడ్పీటీసీ టికెట్ కావాలని ఇవ్వకపోతే తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇద్దరు యువకులు హడావిడి సృష్టించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఇద్దరు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. మఠంపల్లి జెడ్పీటీసీ టిక్కెట్‌ తమకే ఇవ్వాలని పార్టీ కార్యాలయం ముందు కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories