సీఎల్పీ భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..

సీఎల్పీ భేటీకి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా..
x
Highlights

అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి...

అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఎల్పీ సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ సమావేశానికి 15మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరు కాగా, ఉపేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశానికి భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, సురేందర్‌, జగ్గారెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ నాయక్‌, హర్షవర్థన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories