ఢిల్లీని యాచించడం కాదు.. శాసించాలి : కేటీఆర్

ఎన్నికల్లో విజయం సాధించడం తెలంగాణ ప్రజలకు అంకితమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పని చేశారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు.
ఎన్నికల్లో విజయం సాధించడం తెలంగాణ ప్రజలకు అంకితమని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరుగుతున్న టీఆర్ఎస్ విజయోత్సవ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పని చేశారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గెలుపుతో మనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 16పార్లమెంట్ స్థానాలను ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే బలం ఉంటే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చని కేటీఆర్ వివరించారు. 16పార్లమెంట్ సీట్లు గెలిస్తే రైతులకు సంబంధించిన సమస్యలను దేశ ఎజెండాలో పెట్టవచ్చన్నారు. మన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఒక దిక్సూచిలా అవతరిస్తుంది. ఢిల్లీ పెద్దలను యాచిండం కాదు, శాసించాలి ప్రొఫెసర్ జయశంకర్ అనే వారని కేటీఆర్ గుర్తుచేశారు.
V Hanumantha Rao: ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తా..
13 Aug 2022 9:25 AM GMTహైదరాబాద్లో గ్రాండ్గా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్-2022
13 Aug 2022 8:17 AM GMTKomatireddy Venkat Reddy: అద్దంకి దయాకర్ను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదు..?
12 Aug 2022 9:55 AM GMTTS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMT
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం...మైనరుబాలికపై ఇద్దరు యువకుల...
14 Aug 2022 12:30 PM GMTఆదిలాబాద్ జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
14 Aug 2022 12:01 PM GMTCIBIL Score: పర్సనల్ లోన్కి అర్హులా కాదా అంటే సిబిల్ స్కోరు...
14 Aug 2022 11:30 AM GMTBandi Sanjay: ఆలేరు నియోజకవర్గం తుర్కల షాపూర్లో ప్రజాసంగ్రామ యాత్ర
14 Aug 2022 11:27 AM GMTవైసీపీ ప్రభుత్వ అసమర్థ పనితీరు వల్లే...రాష్ట్రానికి పెట్టుబడులు రావడం...
14 Aug 2022 11:05 AM GMT