టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం..

టైమ్స్‌నౌ సర్వేలో వైసీపీ ప్రభంజనం..
x
Highlights

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల...

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయని తెలిసిందే. కాగా అప్పుడే ఎవరు గెలుస్తారో అని కూడా ఓ సర్వేలో తెలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని టైమ్స్‌ నౌ-వీఎమ్‌ఆర్‌ ఒపినియన్‌ సర్వే స్పష్టం చేసింది. 25 లోక్‌సభ స్థానాలకు వైసీపీ పార్టీ 22 గెలుచుకుంటుందని అలాగే టీడీపీ పార్టీ కేవలం 3 సీట్లతోనే సరిపెట్టుకుంటుదని చెప్పింది. ఈ ఎన్నికల్లో వైసీపీ 49.5 శాతం మంది ఓటర్లు మద్దతు పలకనున్నారని పేర్కొంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌-13, బీజేపీ-2, ఎంఐఎం-1, కాంగ్రెస్‌-1 గెలుచుకోనున్నట్లు ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories