తెలంగాణలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణలో కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు
x
Highlights

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రానే వచ్చాయి. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను...

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు రానే వచ్చాయి. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. మియాపుర్ డిపో నుంచి 20 బస్సులు, జేబీఎస్ నుంచి మరో 20 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మామూలు బస్సుల కంటే ప్రత్యేక ఆకర్షణీయంగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రజాదరణను బట్టి మరికొన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories