అలీ అందుకే వైసీపీలో చేరారు : డొక్కా

అలీ అందుకే వైసీపీలో చేరారు : డొక్కా
x
Highlights

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీనీ గెలిపిస్తాయన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్. ఏపీ ప్రజల భవిష్యత్‌కు టీడీపీ భరోసా ఇస్తుందన్నారు....

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే టీడీపీనీ గెలిపిస్తాయన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్. ఏపీ ప్రజల భవిష్యత్‌కు టీడీపీ భరోసా ఇస్తుందన్నారు. సీటు రాకపోవడంతోనే పార్టీ మారుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయకత్వం కావాలన్న అలీ సీటు దక్కలేదని వైసీపీ చేరారని తెలిపారు. అలీ ఈ రోజు వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో ఆయన పార్టీ అధినేత జగన్‌ను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. జగన్ సీఎం కావడం ఖాయమని, ఎన్ని స్థానాలొస్తాయన్నది ప్రజలు నిర్ణయిస్తారని ఈ సంద్భంగా అలీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories