వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట...కిందపడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట...కిందపడిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
x
Highlights

చిత్తూరు జిల్లా వేదాంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి...

చిత్తూరు జిల్లా వేదాంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన వద్దంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ప్రసంగాన్న ఆటంకం కల్గించారు. దీంతో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. స్పహ కోల్పోయి కిందపడిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories