పాక్ ను 4 ముక్కలు చేయగలం.. కానీ: సుబ్రమణ్య స్వామి

పాక్ ను 4 ముక్కలు చేయగలం.. కానీ: సుబ్రమణ్య స్వామి
x
Highlights

ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. ఇప్పటికైనా తప్పయిపోయిందని సారీ చెప్పి పాకిస్థాన్ ముందుకొస్తే సరే, లేదా...

ఇప్పటికైనా పాక్ బుద్ధి తెచ్చుకోవాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి అన్నారు. ఇప్పటికైనా తప్పయిపోయిందని సారీ చెప్పి పాకిస్థాన్ ముందుకొస్తే సరే, లేదా ప్రతీకార దాడి అంటే మాత్రం ఏం చేయాలో భారత సేనలకు తెలుసన్నారు. అన్నింటికీ సైన్యం సిద్ధంగా ఉందని పాక్ ను హెచ్చరించారు. భారత్ తలుచుకుంటే పాక్ ను నాలుగు ముక్కలుగా చేసేస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా పాక్ ను సమర్థించదని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories