పెళ్లి సందడిలో పెను విషాదం.. ఆరుగురు మృతి

పెళ్లి సందడిలో పెను విషాదం.. ఆరుగురు మృతి
x
Highlights

సంబురంగా, సంతోషంగా బంధువుల వివాహానికి హాజరై బంధుమిత్రులతో కలిసి కోలహాలంగా గడిపి తిరిగి తమ సోంత గ్రామానికి చేరుకునేలోపు వారిని మృత్యువు కాటేసింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక వివారాల్లోకి వెళితే గద్దర్ జిల్లా ముండ్రంగి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేకుంది.

సంబురంగా, సంతోషంగా బంధువుల వివాహానికి హాజరై బంధుమిత్రులతో కలిసి కోలహాలంగా గడిపి తిరిగి తమ సోంత గ్రామానికి చేరుకునేలోపు వారిని మృత్యువు కాటేసింది. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక వివారాల్లోకి వెళితే గద్దర్ జిల్లా ముండ్రంగి రింగ్ రోడ్డు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, మరో నాలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గదర్ జిల్లా ముండ్రంగి జిల్లా హుబ్లి సమీపంలోని అగసి గ్రామానికి చెందిన ఆనంద్ బట్టేగిరి, సిద్ధు కోరిశెట్టి, మనోజ్ కుమార్, చన్నువాడద్, అమృత్, వినయ్ కౌడి అనే యువకులు చనిపోయారు. అతి వేగంతో అదుపుతప్పి ఒక ఐ-టెన్ కారు డివైడర్ ను ఢీకొడుతూ ఎదురుగా వస్తున్న పెళ్లివారి కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జుఅయిపోంది. కారులో ఉన్నవారు ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు, మరో నాలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. చనిపోయిన వారిని, క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. దింతో పెళ్లి వేడుకల్లో విషాద ఛాయలు ఆలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories