కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ

కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఎస్‌బీఐ
x
Highlights

ఎప్పటికప్పుడు కస్టమర్లకు ఆఫర్స్ ప్రకటించి అట్రాక్ట్ చేయడంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ముందుంటుంది. ఈ దసరా పండుగకి కూడా కస్టమర్లకు శుభవార్తను...

ఎప్పటికప్పుడు కస్టమర్లకు ఆఫర్స్ ప్రకటించి అట్రాక్ట్ చేయడంలో స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ముందుంటుంది. ఈ దసరా పండుగకి కూడా కస్టమర్లకు శుభవార్తను చెప్పింది . హోమ్ లోన్ వడ్డీ రేటును 8.15% అని ప్రకటించింది. ఇప్పటివరకు హోమ్ లోన్ ని ఇంత తక్కువ రేటుకు ఇచ్చిన బ్యాంకు మరొకటి లేకపోవడం విశేషం. అయితే ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 01 నుండి అమలులోకి వస్తాయి. దరఖాస్తు చేసుకునేవాళ్ళు 8.15% వడ్డీ రేటుకే ఇంటి రుణం పొందొచ్చు. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్‌ సిస్టమ్ పేరుతో ఈ వడ్డీ రేట్లను ప్రకటించింది ఎస్‌బీఐ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories