నల్గొండ జిల్లాల్లో రోడ్డు ప్రమాదం .. హృదయాలను కలచివేసిన బాలిక రోదన..

నల్గొండ జిల్లాల్లో రోడ్డు ప్రమాదం .. హృదయాలను కలచివేసిన బాలిక రోదన..
x
Highlights

నల్గొండ జిల్లాలోని చెర్లపల్లిలో ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది .ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. ఇద్దరిలో ఒకరు...

నల్గొండ జిల్లాలోని చెర్లపల్లిలో ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగింది .ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. ఇద్దరిలో ఒకరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణాన్ని చూసి షాక్‌కి గురైన అమ్మాయి తన తండ్రిని ఎలాగైనా బతికించాలంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది.తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి రోదన అందరి హృదయాలను కలిచివేసింది .. ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు ..

Show Full Article
Print Article
Next Story
More Stories