ప్రియాంక గాంధీ గంగాయాత్ర..

ప్రియాంక గాంధీ గంగాయాత్ర..
x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ జోష్ పెంచారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీని గద్దె దించడమే...

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక గాంధీ జోష్ పెంచారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. స్టీమర్ బోటు ద్వారా ఆమె గంగా యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఆమె గంగా నది వెంట ఉన్న గ్రామాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఈనెల 18వ తేదీన ప్రయాగ్రాజ్ నుంచి మొదలు కానున్న ఈ పర్యటన వారణాసిలోని అస్సీ ఘాట్ తో తన గంగా టూర్ ను ముగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories