రేపు వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త...విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా...?

రేపు వైసీపీలో చేరనున్న ప్రముఖ పారిశ్రామికవేత్త...విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా...?
x
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త, పీవీపీ సంస్ధల అధినేత పొట్లూరి వరప్రసాద్‌ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగే...

ప్రముఖ పారిశ్రామికవేత్త, పీవీపీ సంస్ధల అధినేత పొట్లూరి వరప్రసాద్‌ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధిగా ఆయన బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్‌తో చర్చించిన ఆయన అధికారికంగా రేపు వైసీపీలో చేరనున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ అభ్యర్ధులతో ఓ సారి చర్చలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయ.

Show Full Article
Print Article
Next Story
More Stories