కలకలం రేపుతున్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు...అసలైంది ఇప్పుడు....

కలకలం రేపుతున్న ప్రధాని మోడీ వ్యాఖ్యలు...అసలైంది ఇప్పుడు....
x
Highlights

పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిందని, అసలైంది ఇప్పుడు జరగాల్సి ఉందని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శాస్త్రవేత్తలకు శాంతి...

పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిందని, అసలైంది ఇప్పుడు జరగాల్సి ఉందని ప్రధానమంత్రి మోడీ చెప్పారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు జరిపిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిందని, అసలైంది జరగాల్సి ఉందని మోడీ పరోక్షంగా పాకిస్థాన్ కు యుద్ధం హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories