జగన్‌ సభలో మరో అపశ్రుతి.. ఒకరి మృతి

జగన్‌ సభలో మరో అపశ్రుతి.. ఒకరి మృతి
x
Highlights

చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జగన్ నిర్వహించిన ప్రచార సభలో మరో అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి...

చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం జగన్ నిర్వహించిన ప్రచార సభలో మరో అపశృతి చోటుచేసుకుంది. బహిరంగ సభ ముగిసిన తరువాత జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించాడు. మృతి చెందిన వ్యక్తి పెద్దూరు మాజీ సర్పంచ్ బేట్రాయుడుగా గుర్తించారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో విద్యుదాఘాతంలో ఒకరు మృతిచెందిన ఘటన మరువక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Show Full Article
Print Article
Next Story
More Stories