బస్సు బీభత్సం..ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

బస్సు బీభత్సం..ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
x
Highlights

సికింద్రాబాద్‌లో ఓ ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించింది. ప్రశాంత్ థియేటర్ వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి డివైడర్‌ను వైపు వెళుతూ జనాలపైకి వెళ్లూ చివరగా మెట్రో పిల్లర్‌ను ఢీకొని అక్కడే ఆగిపోయింది.

సికింద్రాబాద్‌లో ఓ ఆర్టీసి బస్సు భీభత్సం సృష్టించింది. ప్రశాంత్ థియేటర్ వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో అదుపుతప్పి డివైడర్‌ను వైపు వెళుతూ జనాలపైకి వెళ్లూ చివరగా మెట్రో పిల్లర్‌ను ఢీకొని అక్కడే ఆగిపోయింది. కాగా అటుగా వస్తున్న కారు, ఆటోలను ఢీకొట్టిన ఘటనలో అక్కడిక్కడే ఒకరు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారిని హుటాహుటినా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు వారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. దీంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories