వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్

YS Jagan
x
YS Jagan
Highlights

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును NIAకు కేసు విచారణ అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ...

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును NIAకు కేసు విచారణ అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించింది. కోర్టు సెలవులు పూర్తి కాగానే ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. కోర్టులో ఈ విషయం తేలే వరకు ఈ కేసు విచారణ ఫైళ్లను NIAకు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories