జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్
x
Highlights

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జయరాం భార్య పద్మశ్రీ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. హత్య తర్వాత జయరాం ఇంటికి వెళ్లి శిఖా చౌదరి...

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జయరాం భార్య పద్మశ్రీ మరోసారి పోలీసులను ఆశ్రయించింది. హత్య తర్వాత జయరాం ఇంటికి వెళ్లి శిఖా చౌదరి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లిందని పద్మశ్రీ ఆరోపిస్తోంది. శిఖాకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆమెను కోరారు. శిఖా చౌదరిపై కేసు నమోదుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories