వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేసిన నవీన్ పట్నాయక్

వరుసగా ఐదోసారి ప్రమాణస్వీకారం చేసిన నవీన్ పట్నాయక్
x
Highlights

బీజేడీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు . తాజాగా జరిగిన...

బీజేడీ నేత నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . పట్నాయక్ ఐదోసారి ఆ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు . తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ వరుసగా ఐదోసారి విజయం సాధించింది. దీంతో నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు . 2000 సంవత్సరంలో తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన.. ఇప్పటి వరకు వరుసగా అదే హోదాలో కొనసాగుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories