జగన్‌తో జాతీయ పార్టీల నేతలు సంప్రదింపులు..వైసీపీ అధికారంలోకి వస్తే....

జగన్‌తో జాతీయ పార్టీల నేతలు సంప్రదింపులు..వైసీపీ అధికారంలోకి వస్తే....
x
Highlights

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌తో పలు జాతీయ పార్టీల అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని...

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌తో పలు జాతీయ పార్టీల అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తాను మద్దతిస్తానని ప్రకటించిన జగన్. ఈ నెల 23న ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ నేతలతో చర్చించి తమ స్టాండ్ తెలియజేస్తామన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories