గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ
x
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యే విమానంలో ఆయన గన్నవరానికి చేరుకున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్‌...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యే విమానంలో ఆయన గన్నవరానికి చేరుకున్నారు. గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ డీజీపీ తదితరులు గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరు బయల్దేరి వెళ్లారు.

Show Full Article
Print Article
Next Story
More Stories