మోడీ ట్వీట్‌కు చంద్రబాబు కౌంటర్

మోడీ ట్వీట్‌కు చంద్రబాబు కౌంటర్
x
Highlights

టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిదంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా సమాధానమిచ్చారు. తిరుపతి వెంకన్న...

టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిదంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా సమాధానమిచ్చారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారంటూ ట్వీట్ చేశారు. ప్రధాని అయిన తర్వాత మాట తప్పారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. లక్ష కోట్లు దోచుకున్న వైసీపీకి సాయం చేసేందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వస్తున్నారన్నారు. ప్రజా స్వామ్య వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న ద్రోహులకు సమాధానం చెప్పాలంటూ నారా చంద్రబాబు పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories