రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసిన మోడీ

రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసిన మోడీ
x
Highlights

ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిశారు. బీజేపీ పార్లమెంటరీ నేతగా మోడీ ఎంపిక అనంతరం రాష్ట్రపతిని కలిసి తీర్మాన ప్రతిని అందచేశారు మోడీ....

ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిశారు. బీజేపీ పార్లమెంటరీ నేతగా మోడీ ఎంపిక అనంతరం రాష్ట్రపతిని కలిసి తీర్మాన ప్రతిని అందచేశారు మోడీ. దీనికి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పక్ష నేతగా మోడీని అమిత్ షా ప్రతిపాదించారు. అమిత్‌ షా ప్రతిపాదనను రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ బలపర్చారు. ఆపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నారు ఎంపీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories