ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: లోకేష్

ఏపీలో బీజేపీకి సినిమా చూపిస్తాం: లోకేష్
x
Highlights

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకపడ్డారు మంత్రి నారా లోకేశ్. నరేంద్ర మోడీ మోనార్క్‌లా ప్రవర్తిసున్నారి లోకేశ్ ఆరోపించారు. దేశంలో సీబీఐ,...

భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకపడ్డారు మంత్రి నారా లోకేశ్. నరేంద్ర మోడీ మోనార్క్‌లా ప్రవర్తిసున్నారి లోకేశ్ ఆరోపించారు. దేశంలో సీబీఐ, ఆర్బీ లాంటీ వ్యవస్థలను మోడీ మొత్తం భ్రష్ఠు పట్టించారని లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకోసం సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతూ కంటికి రెప్పల చూసుకుంటురని కాని ఏపీ బీజేపీ నేతలు మాత్రం తమకు ఎం పట్టనట్టు ఉంటున్నరని అన్నారు. దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీని నిలదీయాలని అన్నారు. కావాలనే జగన్, మోడీలు రాష్ట్రఅభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన యాత్ర ముగింపు సభలో మోడీ గురించి ఒక్క విమర్శ కూడా చేయలేదని అన్నారు. ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎం మిగిలిందో అందరికి తెలుసని, మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్ మాత్రమేనని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఏపీలో సినిమా చూపిస్తామని నారా లోకేశ్ హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories