గాంధీ ఆసుపత్రిలో బాలుడుని పరామర్శించిన రేవంత్ .. మెరుగైన చికిత్స కోసం 50 వెయిలు చేయుత..

గాంధీ ఆసుపత్రిలో బాలుడుని పరామర్శించిన రేవంత్ .. మెరుగైన చికిత్స కోసం 50 వెయిలు చేయుత..
x
Highlights

విదికుక్కల దాడిలో గాయపడిన పడిన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు .. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .. అ బాలుడుని కాంగ్రెస్ నేత మరియు...

విదికుక్కల దాడిలో గాయపడిన పడిన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు .. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .. అ బాలుడుని కాంగ్రెస్ నేత మరియు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు .. అక్కడి వైద్య సిబ్బందిని బాలుడు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు . అంతే కాకుండా మెరుగైన చికిత్స కోసం యాబై వెయిల రూపాయలను సైతం అందించారు .. బాలుడుకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు .. ఇక జీహెచ్ఎంసీ వీదికుక్కల విషయంలో నిర్లక్షంగా ఉండరాదని చెప్పుకొచ్చారు ..

Show Full Article
Print Article
Next Story
More Stories