ఏపీలో జగన్ గెలుపు ఖాయం : మోహన్‌బాబు

ఏపీలో జగన్ గెలుపు ఖాయం : మోహన్‌బాబు
x
Highlights

సినీనటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి...

సినీనటుడు మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్‌ పాండ్‌లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకున్న మోహన్‌బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌, మోహన్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదవుల కోసం తాను వైసీపీలో చేరలేదని మోహన్‌బాబు చెప్పారు. ఏపీలో జగన్ గెలుపు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories