వైసీపీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే

వైసీపీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే
x
Highlights

మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్‌ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు....

మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్‌ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో వైసీపీకి గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఇవాళ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి తనయుడు నాగార్జున రెడ్డికి మార్కాపురం టిక్కెట్‌ కేటాయించడంతో వెంకటరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. తనకు టీడీపీ ఆఫర్‌ ఇచ్చినా పార్టీ ఫిరాయించలేదని తనకు టిక్కెట్‌ దక్కకపోవడం బాధాకరం అని వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories