మా ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను : మధ్యప్రదేశ్ సీఎం

మా ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను : మధ్యప్రదేశ్ సీఎం
x
Highlights

ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. డబ్బులు, పదవులు ఇస్తామంటూ ఫోన్లు వస్తున్నాయని పది...

ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్. డబ్బులు, పదవులు ఇస్తామంటూ ఫోన్లు వస్తున్నాయని పది మంది వరకూ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని తెలిపారు. అయితే తమ ఎమ్మేల్యేలు ఎవరూ పార్టీని వీడరని, వారపై తనకు పరిపూర్ణమైన విశ్వాసముందని కమల్‌నాథ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories