ఇండియా టుడే సర్వేలో ఆపార్టీకి 135 సీట్లు ..

ఇండియా టుడే సర్వేలో ఆపార్టీకి 135 సీట్లు ..
x
Highlights

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగింది. మొత్తం 542 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం...

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగింది. మొత్తం 542 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. దీంతో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఏపీలో వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నట్టు ఇండియా టుడే సర్వే తేల్చింది. వైసీపీకి 130 నుంచి 135 అసెంబ్లీ సీట్లు రానున్నట్టు ఇండియా టుడే ఎగ్జిపోల్స్‌ స్పష్టం చేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పింది. జనసేనకు ఒకే ఒక్క సీటు వచ్చే అవకాశమునట్టు ఇండియా టుడే సర్వే తేల్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories