లోటస్‌పాండ్‌కు చేరుకున్న సుబ్బారాయుడు.. కాసేపట్లో..

లోటస్‌పాండ్‌కు చేరుకున్న సుబ్బారాయుడు.. కాసేపట్లో..
x
Highlights

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కాసేపట్లో వైసీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌కు తన అనుచరులతో చేరుకున్న ఆయన జగన్ సమక్షంలో కండువా...

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కాసేపట్లో వైసీపీలో చేరబోతున్నారు. హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌కు తన అనుచరులతో చేరుకున్న ఆయన జగన్ సమక్షంలో కండువా కప్పుకోబోతున్నారు. టీడీపీ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో నిరాశలో ఉన్న ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. దీంతో కాపు కార్పొరేషన్ చైర్మన్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories