పాక్ ఎఫ్ -16 విమానాన్ని కూల్చేశాం: త్రివిధ దళాలు

పాక్ ఎఫ్ -16 విమానాన్ని కూల్చేశాం: త్రివిధ దళాలు
x
Highlights

పాకిస్థాన్‌కు చెందిన విమానాలు నిన్న భారత భూభాగంలోకి వచ్చినట్లు గుర్తించామని త్రివిధ దళాలు తెలిపాయి. పాక్‌ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని...

పాకిస్థాన్‌కు చెందిన విమానాలు నిన్న భారత భూభాగంలోకి వచ్చినట్లు గుర్తించామని త్రివిధ దళాలు తెలిపాయి. పాక్‌ చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని వెల్లడించాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్‌ సమావేశం అనంతరం త్రివిధ దళాల ప్రతినిధులు సంయుక్త మీడియా అనేక కీలక విషయాను వెల్లడించారు. పాక్‌ యుద్ధ విమానాల రాకను రాడార్లు గుర్తించాయని ఆ దేశానికి చెందిన ఎఫ్‌-16 విమానాన్ని కూల్చివేశామని ఎయిర్‌ వైస్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌జీకే కపూర్‌ తెలిపారు. ఎఫ్-16 శకలాలు కూడా రాజౌరి సెక్టార్‌లో దొరికాయని అలాగే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా వైమానిక దాడులపై పాక్ పలుమార్లు మాట మార్చిందని త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories