ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనాని టూర్ ఖరార్

ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనాని టూర్ ఖరార్
x
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఖరారయింది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ ఖరారయింది. ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు మూడు జిల్లాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాడేరులో భారీ బహిరంగ సభతో పవన్ కళ్యాణ్ టూర్ ప్రారంభం కానుంది. జనవరి 24 వ తేదీన విజయనగరం జిల్లా నేతలతో, జనవరి 25వ తేదీన విశాఖపట్నం జిల్లా నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories