మళ్లీ తెరపైకి ఐటీ గ్రిడ్ కేసు

మళ్లీ తెరపైకి ఐటీ గ్రిడ్ కేసు
x
Highlights

ఐటీ గ్రిడ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేసు నుంచి తప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్. ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి...

ఐటీ గ్రిడ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కేసు నుంచి తప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ కుమార్. ముందస్తు బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించాడు. అశోక్ కుమార్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అశోక్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖ పట్నం, ముంబై, బెంగళూరులో గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories