దెబ్బకు దెబ్బ.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌

దెబ్బకు దెబ్బ.. పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌
x
Highlights

పాక్ ఆక్రమిత పాకిస్థాన్‌లో దాదాపు 21 నిమిషాల పాటు మేరేజ్ యుద్ధ విమానాలు వీర విహారం చేస్తూ భీకరంగా బాంబు దాడులు చేశాయి. తెల్లవారు జామున మూడున్నరకి...

పాక్ ఆక్రమిత పాకిస్థాన్‌లో దాదాపు 21 నిమిషాల పాటు మేరేజ్ యుద్ధ విమానాలు వీర విహారం చేస్తూ భీకరంగా బాంబు దాడులు చేశాయి. తెల్లవారు జామున మూడున్నరకి భారత్ భూభాగం నుంచి బయల్దేరిన 12 యుద్ధ విమానాలు 3 45 ప్రాంతంలో ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించాయి. 3.45 నుంచి 3.53 మధ్య బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసి ధ్వంసం చేశాయి. తర్వాత 3:48 నుంచి 3.58 మధ్య ముజఫరాబాద్‌లో బాంబుల మోత మోగించగా .3.58 నుంచి 4.04 మధ్య చకోటిలో ఉగ్ర క్యాంపులపై దాడి చేసి నేటమట్టం చేశాయి. మిరేజ్ యుద్ధ విమానాలు అతితక్కువ ఎత్తులో ఎగురుతూ బాబం దాడులు చేశాయి.దెబ్బకు దెబ్బ

Show Full Article
Print Article
Next Story
More Stories