13 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు

13 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు
x
Highlights

ఈనెల 13వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక...

ఈనెల 13వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటుల చేశారు.

- మే 13 నుంచి మే 20వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.

- మే 21 నుంచి 24 వరకు జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.

-మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం.

-జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం.

-జూన్ 6 నుంచి జూన్ 13వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం అత్యవసర వ్యాజ్యాలను విచారించనుంది.

ఇక జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ధర్మాసనాల వివరాలు తర్వాత వెల్లడి కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories