ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం : హరీష్‌ రావు

ప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం : హరీష్‌ రావు
x
Highlights

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినం పుర‌స్కరించుకొని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లిలోని స్వయం భూ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట...

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వదినం పుర‌స్కరించుకొని సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోట్లపల్లిలోని స్వయం భూ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, రాష్ట్ర టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే సతీష్‌ కుమార్‌తో కలిసి దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివ్రుద్ధిలో మొదటి స్థానంలో నిలవాలని పరమశివుని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివ్రుద్ధికి పూర్వ వైభవం తెచ్చే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories