చెన్నైలో కొనసాగుతున్న నడిగిర్ సంఘం ఎన్నికలు ..

చెన్నైలో కొనసాగుతున్న నడిగిర్ సంఘం ఎన్నికలు ..
x
Highlights

చెన్నైలో నడిగిర్ సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి .. ఈ రోజు సాయింత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది .. అయితే ఈ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసారు .. ఈ...

చెన్నైలో నడిగిర్ సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి .. ఈ రోజు సాయింత్రం ఐదు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది .. అయితే ఈ ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాటు చేసారు .. ఈ ఎన్నికల్లో విశాల్ మరియు భాగ్యరాజ్ ప్యానెళ్ళ మధ్య రసవత్తర పోరు సాగనుంది .. విశాల్ ప్యానెల్ నుండి అధ్యక్షుడిగా విశాల్, ప్రధాన కార్యదర్శిగా నాజర్ , కోశాదికరిగా కార్తీ ఉన్నారు .. ఇక భాగ్యరాజా ప్యానెల్ నుండి గణేష్ , నటుడు ప్రశాంత్ పోటిలో ఉన్నారు .. గతంలో జరిగిన నడిగిర్ సంఘం ఎన్నికల్లో గణేష్ విశాల్ కి సపోర్ట్ చేసారు .. అయితే ఈ ఎన్నికలు జరిగిన వెంటనే ఓట్లు లెక్కించవద్దని న్యాయస్థానం చెప్పింది .. విశాల్ ని ఓడించేందుకు భాగ్యరాజ్ ప్యానెల్ ప్రయత్నం చేస్తుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories