కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి

కారు-బైక్‌ ఢీ.. నలుగురు మృతి
x
Highlights

వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - బైక్‌ ఢీ కొడనంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులే ఉన్నారు....

వరంగల్‌ రూరల్‌ జిల్లా కొమ్మాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు - బైక్‌ ఢీ కొడనంతో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతులంతా చెన్నారావుపేట గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. కొమ్మాల నరసింహస్వామి దర్శనం చేసుకుని తిరిగొస్తుండగా ప్రమాదం జరిగింది. ఇటు కారు డ్రైవర్‌కు కూడా గాయాలు కాగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories