నవరత్నాలు వైస్‌ చైర్మన్‌ గా మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ..

నవరత్నాలు వైస్‌ చైర్మన్‌ గా మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అంశం నవరత్నాలు అన్న విషయం మనకి సంగతి తెలిసిందే .. అయితే అ భాద్యతను రిటైర్డ్ ఐఏఎస్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా అంశం నవరత్నాలు అన్న విషయం మనకి సంగతి తెలిసిందే .. అయితే అ భాద్యతను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం .. నవరత్నాలు వైస్‌ చైర్మన్‌ గా ఆయనని నియమించింది . దీనిపైన ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది .. శామ్యూల్ మూడేళ్లపాటు కేబినెట్ హోదాలో ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎం శామ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పదవీ విరమణ అనంతరం ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories