నిన్న కేసీఆర్‌‌తో భేటీ..నేడు బాబుతో మంతనాలు...

నిన్న కేసీఆర్‌‌తో భేటీ..నేడు బాబుతో మంతనాలు...
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు...

ఏపీ సీఎం చంద్రబాబుతో డీఎంకే నేత దొరై మురగన్ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన సందర్భంగా కేసీఆర్ - స్టాలిన్ భేటీలో పాల్గొన్న దొరై మురగన్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీకావడం ఆసక్తిగా మారింది. థర్డ్ ఫ్రంట్ అంటు చంద్రబాబు..ఫెడరల్ ఫ్రంట్ అంటు కేసీఆర్ పలు పార్టీలకు చెందిన నేతలను..సీఎంలను కలిసి చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories