వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురంధేశ్వరి ?

వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురంధేశ్వరి ?
x
Highlights

దగ్గుబాటి దంపతులకు వైసీపీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు పార్టీలో చేరగా అదే బాటలో ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి...

దగ్గుబాటి దంపతులకు వైసీపీ అధినేత జగన్‌ క్లారిటీ ఇచ్చారా? ఇప్పటికే దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు పార్టీలో చేరగా అదే బాటలో ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి నడుస్తున్నారా? తాజా పరిణామాలు అవే సంకేతాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి దంపతుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన జగన్‌ ఇద్దరిలో ఒకరిని పర్చూరు స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఎవరో పోటీ చేయాలన్న నిర్ణయాన్ని దగ్గుబాటి దంపతులకే వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories