బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం: ఎయిర్ చీఫ్

బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం: ఎయిర్ చీఫ్
x
Highlights

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరంపై జరిపిన దాడి విజయవంతమైందని మార్షల్ బీఎస్ ధనోవా స్పష్టం అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎయిర్ ఛీప్...

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరంపై జరిపిన దాడి విజయవంతమైందని మార్షల్ బీఎస్ ధనోవా స్పష్టం అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఎయిర్ ఛీప్ స్పందించారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై దాడులు చేశామని స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది చనిపోయిందీ లెక్కపెట్టలేదన్నారు. దాడులు చేయడమే తమ పని అని, ఎంత మంది చనిపోయారో ఆ లెక్కలను ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. మిగ్ విమానాలు పాతవి కాదని, వాటిని అప్‌గ్రేడ్ చేశామని ఆయన తెలిపారు. అసలు బాలాకోట్‌లో ఉగ్రవాదుల స్థావరంపై దాడులు జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారికి కూడా ధనోవా సమాధానమిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories